Next


ఈ రోజు ప్రశ్న
జగన్ ను ఒంటరి చేసేందుకు కాంగ్రెస్ అ‎ధిష్టానం కుట్రపన్నుతుందా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
రాజకీయం
Photo

దమ్ముంటే బయటకు వెళ్లి మాట్లాడాలి: మంత్రులపై పాల్వాయి ధ్యజం

 మంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దమ్ముంటే బయటకు వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేసే మంత్రులు... పార్టీ, పదవికి రాజీనామా చేయాలని పాల్వాయి అన్నారు. జగన్ వర్గీయులు సీఎంపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. 

No img
మంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దమ్ముంటే బయటకు వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేసే మంత్రులు...
No img
ఉపఎన్నికల ఫలితాలతో కంగుతిన్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు తిరిగి ప్రజలకు చేరువయ్యేందుకు గ్రూప్-1 పరీక్షను వేదికగా చేసుకున్నారు. టిఆర్ఎస్, జెఎసి నాయకుల కంటే చురుగ్గా వ్యవహరించి పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసారు. ప్రతిపక్షాల మాదిరిగా ఆందోళనకు దిగి అరెస్టయ్యారు. అయితే ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎంపీలే కీలకంగా పాల్గొనడం విశేషం.
No img
రాష్ట్ర గనుల శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అధిష్ఠానం వేటువేయబోతుందంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన జగన్ కంటే తనకు మంత్రిపదవేమీ ఎక్కువ కాదన్నారు.
No img
కాంగ్రెస్ పార్టీ అధక్షురాలిగా సోనియా గాంధీ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈ మధ్యాహ్నం అధికారికంగా ప్రకటిస్తారు. వరుసగా నాలుగోసారి ఏఐసీసీ అధ్యక్షబాధ్యతలు స్వీకరిస్తున్న మహిళా నేతగా సోనియా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఎన్నో సవాళ్లు-ప్రతిసవాళ్లను ఎదుర్కొంటూ సాగిన ఆమె రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
No img
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామానికి తెర లేవనుంది. అధిష్టానాన్ని లెక్కచేయకుండా కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపడుతున్నారు. ఈ ఓదార్పు యాత్ర చేపట్టవద్దంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన అధిష్టానం జగన్ పై చర్యకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.