ముంబైలో జరిగిన 55వ భారతీయ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా ముగిసింది. పా చిత్రంలో 12ఏళ్ల బాలుడిలా అద్భుతంగా నటించిన బిగ్ బి అమితాబ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇక విద్యా బాలన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అయితే ఐశ్వర్య ఆరోగ్యంపై అనవసర రాద్దాంతం సృష్టించిన మిర్రర్ పత్రిక క్షమాపణ చెప్పాలంటూ ఈ కార్యక్రమానికి బిగ్ బి హాజరుకాలేదు. |