|
ఎంపీ లగడపాటీ రాజగోపాల్ పై టీఆర్ఎస్ విరుచుకుపడింది. ఓవైపు రైతులు కరెంట్ కష్టాలతో అల్లాడుతుంటే లగడపాటి పక్క రాష్ట్రాలకు కరెంట్ అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేత హరీష్ రావు విమర్శించారు. తెలుగు ప్రజల ఐక్యతపై మాట్లాడే రాజగోపాల్ ఇప్పుడు తెలుగు ప్రజలు కష్టాలు పడుతుంటే ఎలా కరెంట్ అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. |