Harish Rao: ప్రభుత్వం రైతుబంధు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలి

When Will Government Give Rythu Bandhu
x

Harish Rao: ప్రభుత్వం రైతుబంధు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలి

Highlights

Harish Rao: అధికారం అయినా ప్రతిపక్షం అయినా తామెప్పుడూ ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Harish Rao: అధికారం అయినా ప్రతిపక్షం అయినా తామెప్పుడూ ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో రైతులకు వడ్లు అమ్ముకోవద్దని చెప్పారన్న ఆయన.. బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 5 వందల బోనస్‌తో ప్రభుత్వం ఎప్పటి నుంచి వడ్లు కొనుగోలు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 15 వేల రైతుబంధు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... దానిపై ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories