Sangareddy: సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. ఎస్బీఐ ATMలు టార్గెట్‌గా వరుస చోరీలు

Thieves In Sangareddy District
x

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. ఎస్బీఐ ATMలు టార్గెట్‌గా వరుస చోరీలు

Highlights

Sangareddy: గ్యాస్ కట్టర్‌తో ATM పగలగొట్టిన దుండగులు

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ATMలే టార్గెట్‌గా వరుస చోరీలకు పాల్పడ్డారు. సదాశివపేటలో ఎస్బీఐ ATMలో 11లక్షలు చోరీ చేసి, మరో రెండు ATMలను సైతం లూఠీ చేశారు. మొత్తం మూడు ATMలలో కలిపి 27లక్షల వరకు చోరీ చేసినట్టు సమాచారం. కాగా చోరీ చేసేటప్పుడు సీసీ కెమెరాలకు చిక్కక్కుండా తప్పించుకునే యత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. గ్యాస్ కట్టర్‌తో ATMను దుండగులు పగలగొట్టారు. చోరీని బ్యాంకు అధికారులు గోప్యంగా ఉంచినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories