Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Telangana High Court Gives Clean Chit to IAS Srilakshmi in Obulapuram Mining Case
x

Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Highlights

Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఒబుళాపురం మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇస్తూ టీఎస్‌ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఓఎంసీ కేసులో ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టేపారేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు జైల్లో ఉన్నారు శ్రీలక్ష్మి.. ప్రస్తుతం ఏపీలో ఆమె పనిచేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories