MP Laxman: ట్యాపింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ మూలకారకులు

MP Laxman Comments On KCR And KTR
x

MP Laxman: ట్యాపింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ మూలకారకులు

Highlights

MP Laxman: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటి కాదని నిరూపించుకోవాలంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

MP Laxman: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కక్ష సాధింపులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని.. దీనికి కేసీఆర్‌, కేటీఆర్ మూలకారకులని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి.. సీబీఐ విచారణ చేయించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories