మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌

Mahabubnagar MLC by Elections Polling Today 2024
x

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌

Highlights

Mahabubnagar: ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

Mahabubnagar: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ ఎన్నికలో మొత్తం 14 వందల 39 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఎంపీడీవో ఆఫీస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఓటు వేయనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుండగా..ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories