KTR: కొండా విశ్వేశ్వరరెడ్డి విశ్వాసం లేని వ్యక్తి.. రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి

KTR Comments On konda Vishweshwar Reddy And Ranjith Reddy
x

KTR: కొండా విశ్వేశ్వరరెడ్డి విశ్వాసం లేని వ్యక్తి.. రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి

Highlights

KTR: ఓట్లేసిన ప్రజలను ఈ ఇద్దరు నేతలు మరచిపోయారు

KTR: కొండా విశ్వేశ్వరరెడ్డి,రంజిత్ రెడ్డిని గెలిపిస్తే... విశ్వస ఘాతుకం చేశారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకరు మోడీ, ఒకరు రేవంత్ ఉన్నారని విర్రవీగుతున్నారని.. కానీ ఓట్ల వేసిన ప్రజలు మరచిపోయారని చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలకు బుద్ది చెప్పాలని ప్రజలను కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సబితా ఇంద్రరెడ్డి కష్టపడుతున్నారని చెప్పారు. ఈ సారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి.. కాంగ్రెస్,బీజేపీలకు గట్టి బుద్ది చెప్పాలన్నారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories