యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. 2 గంటల సమయం

Huge Rush With Devotees At Yadadri Temple
x

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. 2 గంటల సమయం

Highlights

Yadadri: స్వామి వారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో ఉదయం నుండే భక్తులు స్వామి వారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. దర్శనానికి క్యూలైన్ లలో భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. రద్దీ వలన ప్రసాద విక్రయ శాల, సత్యనారాయణ వ్రత మండపంలో భక్తుల సందడి నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories