Praneeth Rao: మాజీ DSPప్రణీత్‌రావు కేసులో కీలక మలుపు.. సిట్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం

Govt transferred Praneeth Rao case to SIT
x

Praneeth Rao: మాజీ DSPప్రణీత్‌రావు కేసులో కీలక మలుపు.. సిట్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం

Highlights

Praneeth Rao: నలుగురు సభ్యులతో కూడిన టీం ఏర్పాటు

Praneeth Rao: మాజీ DSPప్రణీత్‌రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రణీత్‌రావు కేసును సిట్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. జూబ్లీహిల్స్ ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పగించింది. 4 సభ్యులతో కూడిన టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రణీత్‌రావు అభియోగం ఎదుర్కొంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories