Chandrababu: నాలుగో రోజు చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారం

Fourth day of Chandrababu Prajagalam election campaign
x

Chandrababu: నాలుగో రోజు చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారం

Highlights

Chandrababu: నేడు, నెల్లూరు, తిరుపతి, కడపలో చంద్రబాబు టూర్‌

Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ నెల్లూరు, తిరుపతి, కడపలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సూళ్లూరుపేట ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు సభలకు హాజరవుతారు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రచార సభలకు భారీగా ఏర్పాట్లు చేశామని...ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories