Etela Rajender: కుత్బుల్లాపూర్‌లో ఈటల రాజేందర్.. మార్నింగ్ వాకర్స్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

Etela Rajender visited Quthbullapur
x

Etela Rajender: కుత్బుల్లాపూర్‌లో ఈటల రాజేందర్.. మార్నింగ్ వాకర్స్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

Highlights

Etela Rajender: బీజేపీ ఓటు వేయాలని అభ్యర్థించిన ఈటల రాజేందర్‌

Etela Rajender: కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌లో ఆయన పర్యటించారు. స్థానిక HMT గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తు్న్న సీనియర్ సిటిజన్స్‌తో ముచ్చటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణలో 12ఎంపీ స్థానాలకు పైగా గెలుస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories