Padma Rao: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

BRS Victory In Secunderabad Is Certain Says Padma Rao Goud
x

Padma Rao: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

Highlights

Padma Rao: కాంగ్రెస్‌ గ్యారెంటీలను అమలు చేయడంలేదు

Padma Rao: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. ఈ సారి సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ పరిధిలోని గులాబీ నేతల ఏకాభిప్రాయంతో తన పేరును ఖరారు చేశారని ఆయన తెలిపారు. ప్రజలే తమ కుటుంబమని.. వారినే నమ్ముకున్నామన్నారు. ఇక.. కాంగ్రెస్ , బీజేపీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు పద్మారావు. రేవంత్ సర్కార్ గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారాయన. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా సికింద్రాబాద్ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు పద్మారావుగౌడ్..

Show Full Article
Print Article
Next Story
More Stories