Kishan Reddy: 17 ఎంపీ స్థానాల్లో విజయమే బీజేపీ లక్ష్యం

BJP Election Management Committee meeting in Hyderabad
x

Kishan Reddy: 17 ఎంపీ స్థానాల్లో విజయమే బీజేపీ లక్ష్యం

Highlights

Kishan Reddy: బీజేపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయి

Kishan Reddy: ఎంపీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఎన్నికల సన్నద్ధం, ప్రచారం, మేనిఫెస్టో‌ అంశాలపై చర్చించారు. బీజేపీ పెండింగ్‌లో ఉంచిన ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని..బీజేపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కామెంట్స్ చేశారు. 17స్థానాల్లో విజయం సాధించే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని కేడర్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories