Arvind Dharmapuri: నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో అర్వింద్ ఛాయ్‌ పే చర్చ

Arvind Chai Pe Charcha At Mamidipally Nizamabad District
x

Arvind Dharmapuri: నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో అర్వింద్ ఛాయ్‌ పే చర్చ

Highlights

Arvind Dharmapuri: రైతులు, గ్రామస్తులతో సమావేశమైన ఎంపీ ధర్మపురి అర్వింద్

Arvind Dharmapuri: బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు ఎంపీ ధర్మపురి అర్వింద్. వర్షాలు పడి మార్కెట్‌లో ధాన్యం తడిసిపోతున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. రైతులతో పాటు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు అర్వింద్.నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలో రైతులు, గ్రామస్తులతో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారాయన. రైతుల సమస్యలు తెలుసుకుని ఎన్నికల తర్వాత సమస్యలన్నీ తీరుతాయని హామీ ఇచ్చారు. దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories