పార్టీ నేతల నోరు కుట్టేసే వార్నింగ్ ఇచ్చిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రరూపం దాల్చారు. తన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఇదంతా ఎందుకోసం అంటే..వారి నోటిని అదుపులో ఉంచుకునేందుకు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు మీడియా ముఖంగా అనేక వ్యాఖ్యలు చేయడం, అవి వైరల్ అవ్వడం, వివాదాస్పదంగా మారడం, నేతలు నవ్వులపాలు అవడం తెలిసిందే.