Tamil Nadu: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident In Tamil Nadu
x

Tamil Nadu: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Highlights

Tamil Nadu: పెళ్లికి వెళ్తున్న కారును ఢీ కొట్టిన ట్రాక్టర్

Tamil Nadu: తమిళనాడు తిరుణామలైలో రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువన్నామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు తమిళనాడులోని విల్లుపురం చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై కిల్లిబెన్నత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories