Bharat Ratna: పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

President Droupadi Murmu Presents Bharat Ratna Awards
x

Bharat Ratna: పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

Highlights

Bharat Ratna: అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

Bharat Ratna: ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కర్పూరీ ఠాకూర్‌, చౌధురి చరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories