ఢిల్లీ వేదికగా ఘనంగా వీర్ బల్ దివాస్.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ

PM Modi Attend Veer Bal Diwas Programme Delhi
x

ఢిల్లీ వేదికగా ఘనంగా వీర్ బల్ దివాస్.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ

Highlights

Delhi: పెద్ద ఎత్తున హాజరైన యువత, చిన్నారులు

Delhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర్ బల్ దివాస్ కు గుర్తుగా ప్రధాని యువజన కవాతును జెండా ఊపి ప్రారంభించారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం వీర్ బల్ దివాస్ ను నిర్వహిస్తోంది. సాహిబ్ జాదాస్ యొక్క ఆదర్శ ప్రాయమైన ధైర్యం గురించి పౌరులకు , చిన్నారులకు తెలియజేసేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories