Mohan Bhagwat: రామ మందిరం కోసం మోడీ కఠోర దీక్ష చేశారు

Mohan Bhagwat Speech At Ram Mandir Inauguration
x

Mohan Bhagwat: రామ మందిరం కోసం మోడీ కఠోర దీక్ష చేశారు

Highlights

Mohan Bhagwat: చిన్నచిన్న వివాదాలను విడిచిపెట్టాలి

Mohan Bhagwat: దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోందన్నారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌. ప్రతి గ్రామం అయోధ్యగా మారిందన్నారు. రామ మందిరం కోసం మోడీ కఠోర దీక్ష చేశారని చేశారని కొనియాడాడు. నూతన భారత్‌ విరాజిల్లుతుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు మోహన్ భగవత్. రామరాజ్యం ఆవిష్కృతం అవుతోంది, వ్యత్యాసాలను అందరూ విడనాడాలి, సయోధ్య సందేశానికి ఇదే నాంది కావాలని మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. చిన్నచిన్న వివాదాలను విడిచిపెట్టాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories