Delhi: నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్‌ మహా పంచాయత్ సభ

Kisan Mazdoor Mahapanchayat Sabha In Delhi today
x

Delhi: నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్‌ మహా పంచాయత్ సభ

Highlights

Delhi: రాంలీలా మైదానంలో రైతుల సంఘాల సభ

Delhi: ఇవాళ ఢిల్లీలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నారు. రాంలీలా మైదానంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. కాగా, కనీస ధరతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిచాలని గత కొన్ని రోజులుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories