BJP: ఇవాళ మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం

BJP CEC meeting again today
x

BJP: ఇవాళ మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం

Highlights

BJP: లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు

BJP: లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఈరోజు మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ...తెలంగాణలో మిగిలిన 8 స్థానాలపైనా కసరత్తు పూర్తి చేసింది. అయితే.. ఈసారి పలు స్థానాలకు అభ్యర్థలను మార్చేందుకు బీజేపీ సమాలోచనలు జరుపుతోంది. ఇప్పటివరకూ ప్రకటించని ఆస్థానాలకు ఒక్కో స్థానానికి ముగ్గురు లేదా ఇద్దరు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories