మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

12 People Died in a Road Accident in Madhya Pradesh
x

మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

Highlights

Madhya Pradesh: గుణ ప్రాంతంలో ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న ట్రక్కు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుణ ప్రాంతంలో ప్రైవేట్‌ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 12 మంది మృతి చెందారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 12 మంది సజీవదహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories