హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్

హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్
x
Highlights

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తనపై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ...

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తనపై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories