భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య

భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య
x
Highlights

వివాహేతర సంబంధం మానుకోవాలని భార్యకు నచ్చచెప్పాడు. దింతో ఆగ్రహించిన భార్య ప్రయుడితో కలిసి తన భర్తను హతమర్చింది. కాగా తనకేం తెలియనట్లు భర్త హత్యను...

వివాహేతర సంబంధం మానుకోవాలని భార్యకు నచ్చచెప్పాడు. దింతో ఆగ్రహించిన భార్య ప్రయుడితో కలిసి తన భర్తను హతమర్చింది. కాగా తనకేం తెలియనట్లు భర్త హత్యను ఆత్మహత్యగా నమ్మింపచేసే యత్రంచేసిన భార్యను ఎట్టకేలకు పోలీసులు గుట్టురట్టుచేసి కటకటాలకు నెట్టిరు. ఇక వివారాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం(35), సోనియా(25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా అదే ప్రాంతంలో ఉంటున్న మరో వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకోకా అది కాస్తా రాజలింగం గుట్టురట్టుచేసి ఈలాంటి పనులు మానుకోవాలని హితవు పులుకూతూ గట్టిగ హెచ్చరించాడు దింతో తరుచూ గోడవలకు దారితీసింది. అయితే సోనియా, తన ప్రియుడికి మధ్య అడ్డుకట్టాల ఉన్న తన భార్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సోనియా ప్రియుడితో పథకం పన్ని రాజలింగం రోజువారిగా దినసరి కూలిచేసుకోని వస్తుంటాడు దిన్ని గమనించిన సోనియా ప్రియుడు పథకంతో తన మిత్రుల సహయంతో రాజలింగం నోటిలో బట్టలు ఉంచి ఇంజక్షన్‌ వేసి మట్టికలిపారు. మృతదేహన్ని ఉరివేసుకున్నట్లు నటకం ఆడింది సోనియా లబోదిబోమని ఏడ్చుకుంటూ నటించింది. పోలీసులు రాజలింగం పిల్లలతో జరిగిన కథ చెప్పడంతో సోనియాను అరెస్ట్ చేశారు. ప్రియుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories