గెలుపు పక్కా..మెజార్టీపైనే లెక్క

గెలుపు పక్కా..మెజార్టీపైనే లెక్క
x
Highlights

తెలంగాణ ప్రాంతంలో ఆ రెండు నియోజకవర్గలపైనే అందరి దృష్టి. ఉత్కంఠపోరులో విజయం పక్కా అయినా మేజార్టీపైనే అందరిని చూపు పడింది. అయితే ఆ రెండు ఏ నియోజకవర్గాలు...

తెలంగాణ ప్రాంతంలో ఆ రెండు నియోజకవర్గలపైనే అందరి దృష్టి. ఉత్కంఠపోరులో విజయం పక్కా అయినా మేజార్టీపైనే అందరిని చూపు పడింది. అయితే ఆ రెండు ఏ నియోజకవర్గాలు నియోజకవర్గాలు అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల మరియు సిద్దిపేటలు. ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిరిసిల్లలో కల్వకుంట్ల చంద్రశేఖరావు ముద్దుల కొడుకు కెటిఆర్. సిద్దిపేటలో కెసిఆర్ మేనల్లుడు హరీశ్ రావు అని తెలిసిందే కాగా బావమరుదులు హోరాహోరిగా నియోజకవర్గాల్ని పోటాపోటీగా అభివృద్ధి పథంలో నిలిపారు . కాగా ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో భాగంగా వీఇరువురి గెలుపు ఖాయమేనని ఎంత మెజార్టీతో గెలువబోతున్నారని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కేటీఆర్‌ గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నా మెజార్టీ లెక్కలపైనే జోరుగా చర్చ సాగుతోంది. సిరిసిల్ల సెగ్మెంటులో కేటీఆర్‌ గెలుపుపై కాకుండా మెజార్టీపైన బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువకులు, ప్రజాసంఘాల నాయకుల మధ్యే హోరాహోరి బెట్టింగ్‌లు మొదలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories