ఆర్మీ డిపోలో పేలుడు.. ఆరుగురు మృతి

ఆర్మీ డిపోలో పేలుడు.. ఆరుగురు మృతి
x
Highlights

మహారాష్ట్ర వార్ధాలోని పుల్గాన్ ఆర్మీ డిపోలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించింది. గడువు తీరిన మందు గుండు సామాగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు...

మహారాష్ట్ర వార్ధాలోని పుల్గాన్ ఆర్మీ డిపోలో ఇవాళ ఉదయం పేలుడు సంభవించింది. గడువు తీరిన మందు గుండు సామాగ్రిని నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories