నిత్యానంద కోసం కర్ణాటక పోలీసుల గాలింపు

నిత్యానంద కోసం కర్ణాటక పోలీసుల గాలింపు
x
Highlights

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి ఇరకటంలో పడ్డారు. తన శిష్యులను గంజాయి తీసుకోవాలని ప్రేరేపించే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియ ాలో వైరల్...

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి ఇరకటంలో పడ్డారు. తన శిష్యులను గంజాయి తీసుకోవాలని ప్రేరేపించే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియ ాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కాగా నిత్యానందకు సీసీబీ పోలీసులు నోటీసులు కూడా జారి చేశారు. అయితే నిత్యానంద నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో కర్ణాటక పోలీసులు గాలింపు చర్చలు చేపట్టారు. అరెస్ట్ కు భయపడే నిత్యానంద బిడిది వదిలిపెట్టి తమిళనాడు పరిపోయాడని ప్రచారం జోరుగా సాగుతుంది. నిత్యానందకోసం ప్రత్యేకంగా పోలీసు బృందం గాలింపు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories