టీఆర్ఎస్‌ అభ్యర్థికి నిరసనల సెగ

టీఆర్ఎస్‌ అభ్యర్థికి నిరసనల సెగ
x
Highlights

ప్రజల్లోకి వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. గత...

ప్రజల్లోకి వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. గత నాలుగు రోజులుగా భువనగిరి జిల్లా ప్రభాకర్‌రెడ్డిని.. ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి 4 యేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు నిర్మాణాన్ని పూర్తి చేయలేదంటూ ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో.. పూర్తిగా విఫలమయ్యారంటూ.. ఏకంగా ప్రభాకర్‌ రెడ్డితోటే వాగ్వాదానికి దిగారు. దీంతో టీఆర్ఎస్‌ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories