నిజామాబాద్‌ జిల్లా ఉఫ్లూర్‌లో విషాదం

నిజామాబాద్‌ జిల్లా ఉఫ్లూర్‌లో విషాదం
x
Highlights

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉఫ్లూర్‌లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా కమ్మర్‌పల్లి మండలకేంద్రానికి చెందిన మణి(14) అనే బాలుడు బాల...

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉఫ్లూర్‌లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా కమ్మర్‌పల్లి మండలకేంద్రానికి చెందిన మణి(14) అనే బాలుడు బాల రాజేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా భారీ వృక్షం బాలుడిపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories