ముందస్తుకు సిద్ధమైన మరో రాష్ట్రం

ముందస్తుకు సిద్ధమైన మరో రాష్ట్రం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అధికార తెరాస ప్రయత్నాలు ప్రారంభించగా ..తమ రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది...

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అధికార తెరాస ప్రయత్నాలు ప్రారంభించగా ..తమ రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది బీజేడీ. 2019లో నిర్వహించవలసిన లోక్‌సభ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం ముందుకు జరిపేందుకు నిర్ణయం తీసుకుంటే, ఆ ఎన్నికలతోపాటే ఒడిశా శాసనసభ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని బీజేడీ నేత, ఎంపీ పినాకి మిశ్రా బుధవారం భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ (సీఈసీ) ఓ పీ రావత్‌ ను కలిసి కోరారు. ఎంపీ . తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లోక్‌సభ ఎన్నికలతో పాటు తమ రాష్ట్ర శాసన సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని తద్వారా తమ రాష్ట్రానికి అదనపు భారంగా వెయ్యి కోట్ల ఖర్చు మిగులుతుందని సీఈసీకి నివేదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories