ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు : జగన్

ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు : జగన్
x
Highlights

కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రజా విజయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ...మొదటి...

కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రజా విజయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ...మొదటి నుంచీ చెబుతున్నారనీ...కానీ చంద్రబాబే పూటకో మాట మాట్లాడారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి ఎంతో మేలు జరుగుతుందంటూ చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు శాలువాలు కప్పలేదా అని ప్రశ్నించారు. చివరికి వైసీపీ రాజీనామాల అల్టిమేటంతో పాటు..ప్రజా ఒత్తిడికి తలొగ్గి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండి పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories