ఎయిర్ పోర్ట్ నుంచి మహిళ మిస్సింగ్!

ఎయిర్ పోర్ట్ నుంచి మహిళ మిస్సింగ్!
x
Highlights

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిన్న(గురువారం) మహిళ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం​ ఎక్కించారు....

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిన్న(గురువారం) మహిళ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం​ ఎక్కించారు. ఆమెకోసం తండ్రి,తమ్ముడు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్నారు. ఇంతలోహైదారబాద్‌కు చేరుకున్నసాయిప్రసన్న వారికి తెలియకుండానే క్యాబ్‌ మాట్లాడుకుని ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది. వెళుతూ వెళుతూ తన తమ్ముడికి ఫోన్ చేసి తనకోసం వెతకొద్దని తెలిపింది. దీంతో భయాందోళన చెందిన సాయిప్రసన్న తండ్రి ఈ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పాడు. అతను ఖమ్మంకి చెందిన మోహన్‌ రావు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.దీనిపై సదరు మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories