కేంద్రమంత్రి సుష్మా స్వ‌రాజ్‌ సంచలన నిర్ణయం..

కేంద్రమంత్రి సుష్మా స్వ‌రాజ్‌ సంచలన నిర్ణయం..
x
Highlights

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయడంలేదని స్పష్టం...

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధానంగా తన ఆరోగ్యసమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మా తెలిపింది. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో అనే అంశాన్ని ఇక పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయలేను అని పార్టీకి కూడా వెల్లడించనని సుష్మా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories