చంపే బాధ్యతను ఓ మంత్రి, ఎమ్మెల్యేకు అప్పగించింది : మందకృష్ణ

చంపే బాధ్యతను ఓ మంత్రి, ఎమ్మెల్యేకు అప్పగించింది : మందకృష్ణ
x
Highlights

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆ బాధ్యతను ఓ మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు...

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆ బాధ్యతను ఓ మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు అప్పజెప్పిందని ఆరోపించారు. సూర్యాపేట నుంచి ఓ కారు తన వాహనాన్ని వెంబడిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు వాహనాన్ని గుర్తించలేదన్నారు. ఈ నెల 13న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. 24 ఏళ్ల పోరాటంలో ఎప్పుడు ఇంత ఆందోళనకు గురి కాలేదన్నారు మందకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories