మరో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్

x
Highlights

మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అభ్యర్థిగా కె. మాణిక్ రావు, మలక్ పేట్ క్యాండెట్ గా చెవ్వా సతీష్ ల పేర్లను ఖరారు...

మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థులను టీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అభ్యర్థిగా కె. మాణిక్ రావు, మలక్ పేట్ క్యాండెట్ గా చెవ్వా సతీష్ ల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే 105 మంది అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్ ..తాజా ప్రకటనతో అభ్యర్థుల సంఖ్య 107కు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories