చరిత్రలో ఈరోజు, నేటి సంచలనాలు (21/11/2017)

Highlights

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర, ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాధమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల,...

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర, ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాధమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల మరియు సమాజాల యొక్క పరిశీలన మరియు అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. కాగా ఈ చరిత్రలో ఎందరో ప్రముఖులు మరియు వారి జనన మరణాలు, చారిత్రాత్మక వస్తువుల పరిచయం వంటి విషయాలు,వెలుగులోకి తీసుకు రావడమే దీని ఉద్దేశ్యం.. ఇందులో భాగంగా సరిగా ఇవాళ్టి రోజు జరిగిన విషయాలు కొన్ని తెలుసుకుందాం..

ప్రపంచ మత్స్య దినోత్సవం
1. 1694 : ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు వోల్టయిర్ జననం (మ.1778).

2. 1854 : కాథలిక్ చర్చి యొక్క అధిపతి పోప్ బెనెడిక్ట్ XV జననం (మ.1922).

3. 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.

4. 1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ ను ఫ్రాన్సు లో ఎగురవేశారు.

5.1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణం (జ.1888).

6. 1996 : పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలామ్ మరణం (జ.1926).

Show Full Article
Print Article
Next Story
More Stories