ఒడిశాలోని కోరాపుట్‌లో ఎన్‌కౌంటర్

ఒడిశాలోని కోరాపుట్‌లో ఎన్‌కౌంటర్
x
Highlights

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలంలో రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఏవోబీలోని తొల్లగొమండి గ్రామం డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల...

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలంలో రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఏవోబీలోని తొల్లగొమండి గ్రామం డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా మావోయిస్టుల సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories