తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మోడీ, అమిత్ షా..

x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అమిత్ షా. డిసెంబర్ 3,5 తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మోడీ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనే విధంగా తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories