పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్ధిని

x
Highlights

తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్‌లో దారుణం జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్ధి పెళ్లి కాకుండానే తల్లైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...

తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్‌లో దారుణం జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్ధి పెళ్లి కాకుండానే తల్లైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి ఒకటో తేదిన ఓ బిడ్డకు జన్మనిచ్చింది విద్యార్ధిని. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్సు అధికారులు విచారణకు ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం బయటపడటంతో అధికారులు నలుగురు వార్డెన్లలకు మెమోలు జారీ చేశారు. మూడు వేల మంది చదివే కాలేజ్‌లో ఇలాంటి ఘటన జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories