సంచ‌ల‌నం రేపుతున్న శ్రీరెడ్డి తాజా పోస్ట్‌!

సంచ‌ల‌నం రేపుతున్న శ్రీరెడ్డి తాజా పోస్ట్‌!
x
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మీద చిచ్చు రేపి, చీకటి కోణాలపై ఎలుగెత్తి..పవన్ కళ్యాణ్ నే దుయ్యబట్టిన నటి శ్రీరెడ్డి..ఈ ప్రపంచంలో తాను ఒంటరిగా...

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మీద చిచ్చు రేపి, చీకటి కోణాలపై ఎలుగెత్తి..పవన్ కళ్యాణ్ నే దుయ్యబట్టిన నటి శ్రీరెడ్డి..ఈ ప్రపంచంలో తాను ఒంటరిగా మిగిలిపోయానని ట్వీట్ చేసింది. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలని పేర్కొంది. తాజాగా శ్రీరెడ్డి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన కొన్ని పోస్టింగ్స్ సంచ‌ల‌నంగా మారాయి. `జీవితంలో మొద‌టిసారి ఒంటరి అయ్యాను. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు` అని మొద‌ట పోస్ట్ చేసిన శ్రీరెడ్డి.. వెంట‌నే ``ఈ జీవితానికి ఇది చాలు` అంటూ మ‌రో పోస్టింగ్ చేసింది. దీంతో ఈ పోరాటానికి ఇక్క‌డితో ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని శ్రీరెడ్డి భావిస్తోంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కాగా, ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories