ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
x
Highlights

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్‌ మండలం కొత్తపల్లె క్రాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి...

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్‌ మండలం కొత్తపల్లె క్రాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. కారును వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు ఆదివారం సాయంత్రం అనంతపురంలో జరిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సభకు హాజరై తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories