పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌
x
Highlights

తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయ్‌ మండలం సిర్నాపల్లి దగ్గర ఇంజిన్‌తో పాటు ఓ...

తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయ్‌ మండలం సిర్నాపల్లి దగ్గర ఇంజిన్‌తో పాటు ఓ బోగీ పట్టాలు తప్పాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో అర కిలోమీటర్‌ వరకూ ట్రాక్‌ ధ్వంసం అయింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురు ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories