భూ వివాదంలో బాహుబలి...హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్

భూ వివాదంలో బాహుబలి...హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
x
Highlights

రాయదుర్గంలోని నందినీ హిల్స్‌‌లో తన ఇంటికి నోటీసులు అంటించడంపై సినీ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబరు 46లో ఉన్న 84...

రాయదుర్గంలోని నందినీ హిల్స్‌‌లో తన ఇంటికి నోటీసులు అంటించడంపై సినీ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబరు 46లో ఉన్న 84 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు నందినీ హిల్స్‌లోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై ప్రభాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories