తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
x
Highlights

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు 116 నియోజకవర్గాల్లో, ఒక గంట ముందుగానే 13 సమస్యాత్మక...

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు 116 నియోజకవర్గాల్లో, ఒక గంట ముందుగానే 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఐదు గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 5 గంటల తర్వాత వచ్చే ఓటర్లను బూత్ లోకి అనుమతించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories