ఈ నగరం "గులాబీ నగరం"!

ఈ నగరం "గులాబీ నగరం"!
x
Highlights

పింక్ సిటీ అని పిలవబడే నగరం మన బారతదేశంలో ఏదో మీకు తెలుసా? పింక్ సిటీ అని పిలవబడే నగరం జైపూర్. ఈ నగరం "గులాబీ నగరం"గా కూడా ప్రసిద్ధి. ఇది రాజస్థాన్...

పింక్ సిటీ అని పిలవబడే నగరం మన బారతదేశంలో ఏదో మీకు తెలుసా? పింక్ సిటీ అని పిలవబడే నగరం జైపూర్. ఈ నగరం "గులాబీ నగరం"గా కూడా ప్రసిద్ధి. ఇది రాజస్థాన్ రాజధాని. 1727లో మహారాజా సవాయి జైసింగ్ నిర్మించాడు. ఈ నగర జనాభా దాదాపు 30 లక్షల వరకు ఉంటుందట. ప్రస్తుత జైపూరు నగరం మహానగరానికి ఉన్న సకల వసతులను కలిగి వాణిజ్యానికి అనుకూలంగా ఉండి ప్రఖ్యాత వ్యాపార కూడలిగా ఉంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories