2 నెలల తర్వాత పెరిగిన 'పెట్రో' ధరలు!

2 నెలల తర్వాత పెరిగిన పెట్రో ధరలు!
x
Highlights

రెండు నెలల తరువాత ఎట్టకేలకు మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు. సోమవారం పెట్రోల్‌ ధర 19-20 పైసలు, డీజిల్‌ ధర 9 పైసలు పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలతో...

రెండు నెలల తరువాత ఎట్టకేలకు మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు. సోమవారం పెట్రోల్‌ ధర 19-20 పైసలు, డీజిల్‌ ధర 9 పైసలు పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రధాన నగరాల్లో ఈ విధంగా ఉన్నాయి. ఢీల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 70.53 పైసలు, డీజిల్ ధర రూ. రూ. 64.67 పైసలు, ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 76.15పైసలు, డీజిల్ ధర రూ. రూ. 67.47, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ. 72.62, డీజిల్ ధర రూ. 66.23, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 73.19 పోయిన శనివారం తక్కువగా కేవలం 5పైసలు పెరగగా ఆదివారం స్థిరంగా ఉంది. డీజిల్‌ మాత్రం రెండు నెలల తర్వాత ఈరోజే తొలిసారిగా పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories