మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు..

మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు..
x
Highlights

రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోధరలు రికార్డు స్థాయిలో...

రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ బందుకు విపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఉంచిన ధరల పట్టిక చూస్తే ఇంధన ధరలు మరోసారి స్వల్పంగా పెరిగినట్లు అర్ధమవుతోంది. తాజా పెంపు ప్రకారం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీ 80.50 72.61

కోల్‌క‌త 83.39 75.46

ముంబ‌యి 87.80 77.09

చెన్నై 83.66 76.75

బెంగుళూరు 83.12 74.95

హైద‌రాబాద్ 85.35 78.98

Show Full Article
Print Article
Next Story
More Stories