సెయింట్‌ మేరీస్‌ చర్చిలో పవన్‌ ప్రార్థనలు‌

సెయింట్‌ మేరీస్‌ చర్చిలో పవన్‌ ప్రార్థనలు‌
x
Highlights

జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్...

జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories